సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గురువారం 43,318 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 1,061 మందికి వైరస్ నిర్ధారణైంది. మొత్తం కేసుల సంఖ్య 8.23 లక్షలకు చేరింది.