Telangana: కొత్తగా 129 కరోనా కేసులు

13 Jun, 2022 01:52 IST|Sakshi

రాష్ట్రంలో ఆదివారం 13,254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 129 మంది పాజిటివ్‌గా తేలారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.94 లక్షలకు చేరుకుంది. తాజాగా 67 మంది కోలుకోగా, మొత్తం 7.89 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,039 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బులిటెన్‌లో వెల్లడించారు.  

మరిన్ని వార్తలు