Telangana: కొత్తగా 129 కరోనా కేసులు 

14 Sep, 2022 03:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 12,311 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 129 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8.36 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 141 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ప్రస్తుతం 844 క్రియాశీలక కేసులున్నాయి.   

మరిన్ని వార్తలు