సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 5,427 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 15 మంది కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు.