Telangana: కొత్తగా 376 కరోనా కేసులు

24 Aug, 2022 02:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 26,558 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 376 మంది వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 8.32 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 406 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.25 లక్షలకు చేరింది. ప్రస్తుతం 2,722 క్రియాశీలక కేసులు నమోదయ్యా. 

మరిన్ని వార్తలు