రేషన్‌ బియ్యం పంపిణీ 4నుంచి 

1 Jan, 2022 04:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి సరఫరా చేసే రేషన్‌ బియ్యాన్ని ఈనెల నాలుగో తేదీ నుంచి పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని ఈ విషయాన్ని రేషన్‌దారులు గమనించాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

మరిన్ని వార్తలు