కామారెడ్డిలో రోడ్డు ‍ప్రమాదం

5 Jun, 2021 13:25 IST|Sakshi

సాక్షి,  కామారెడ్డి: జిల్లాలోని తద్వాయ్ మండలం కృష్ణాజీవాడి శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌లో కామారెడ్డి మండలంలోని లింగాపూర్‌లో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: బోయిన్‌పల్లి: నాలాలో పడి ఏడేళ్ల బాలుడు మృతి

మరిన్ని వార్తలు