-

ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్‌..

12 Sep, 2022 19:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత.. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను‌ కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. కొన్ని రోజుల పాటు హోం ‌ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు