యాదాద్రి మూడో ఘాట్‌ రోడ్డులో రాకపోకలు

7 Aug, 2022 01:33 IST|Sakshi
మూడో ఘాట్‌ రోడ్డు నుంచి  రాకపోకలు సాగిస్తున్న వాహనాలు 

యాదగిరిగుట్ట: యాదాద్రి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్‌ రోడ్డును మరమ్మతుల కోసం మూసివేయడంతో.. అధికారులు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను మూడో ఘా ట్‌రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు. కొండపైకి వెళ్లే రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ పోలీసులు సూచిక బో ర్డులను ఏర్పాటు చేశారు. రెండో ఘాట్‌ రోడ్డు ను కూడా మరమ్మతుల కోసం ఇప్పటికే మూ సివేశారు. దీంతో ఒకే మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు