-
ఒక్క క్లిక్తో తెలంగాణ ఇంటర్ ఫలితాలు
కింద ఇవ్వబడిన లింక్స్తో ఇంటర్ ఫలితాలు ఒక్క క్లిక్తో చెక్ చేసుకోండి..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
► సెంకడియర్లో స్టేట్ ఫస్ట్.. ► ప్రథమ సంవత్సరంలో 6వ స్థానం ► ఈ నెల 30 వరకు రీకౌంటింగ్ గడువు ► సర్కార్ కళాశాలల పరంగా రాష్ట్రంలో ప్రథమం ఆదిలాబాద్ టౌన్ : ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ ఆచార్య గురువారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపారు. ప్రథమ సంవత్సరంలోనూ 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 6వ స్థానం దక్కింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఒకేషనల్ ఫలితాల పరంగా జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో నిలిచారు. ఈ ఫలితాల్లోనూ బాలికలు బాలుర కంటే పై చేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో.. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో 13,632 మంది విద్యార్థులు హాజరు కాగా 8,323 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 6,781 మంది పరీక్షకు హాజరు కాగా 3,796 మంది ఉత్తీర్ణత సాధించారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 6,851 మంది పరీక్షకు హాజరుకాగా 4,527 ఉత్తీర్ణత సాధించారు. 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలల పరంగా.. 2108 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1097 మంది ఉత్తీర్ణులయ్యారు. 52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 1,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 546 మంది పాసయ్యారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 986 మంది పరీక్ష రాయగా 551 మంది పాసయ్యారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు కళాశాలల పరంగా.. మొత్తం 7,332 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,278 మంది ఉత్తీర్ణత సాధించారు. 45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 3,858 మంది పరీక్షకు హాజరు కాగా 1,576 మంది ఉత్తీర్ణత సాధించారు. 41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 3,474 మంది పరీక్షకు హాజరు కాగా 1,702 ఉత్తీర్ణత సాధించారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వోకేషనల్ కోర్సులో మొత్తం 881 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 496 మంది ఉత్తీర్ణులయ్యారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 590 మంది పరీక్షకు హాజరు కాగా 320 మంది పాసయ్యారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 291 మంది పరీక్షకు హాజరు కాగా 176 మంది పాసయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు, వోకేషనల్ కోర్సుల ఫలితాల పరంగా జిల్లా విద్యార్థులు స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7,716 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 4,693 మంది ఉత్తీర్ణులయ్యారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 4,448 మంది పరీక్షకు హాజరు కాగా 2,663 మంది ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 3,268 మంది పరీక్ష రాయగా 2,030 మంది పాసయ్యారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలల పరంగా..మొత్తం 968 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 661 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 577 మంది పరీక్షకు హాజరు కాగా 388 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 391 మంది పరీక్ష రాయగా 273 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు కళాశాలల ఫలితాలలో.. మొత్తం 6,505 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 3,906 మంది ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 3,749 మంది పరీక్ష రాయగా, 2,221 పాసయ్యారు. 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,756 మంది పరీక్ష రాయగా 1,685 పాసయ్యారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వోకేషనలో కోర్సులో మొత్తం 622 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 387 మంది ఉత్తీర్ణత సాధించారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 421 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 259 మంది ఉత్తీర్ణులయ్యారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 201 మంది పరీక్ష రాయగా వారిలో 128 మంది ఉత్తీర్ణతసాధించారు. 64 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 30 వరకు రీ కౌంటింగ్ గడువు రీ- కౌటింగ్, రీ- వెరిఫికేషన్ కోసం ఈ నెల 30 వరకు విద్యార్థులు అన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆర్ఐవో నాగేందర్ తెలిపారు. రీ- కౌటింగ్ కోసం సబెక్టుకు రూ. 100, రీ- వెరిఫికేషన్ కోసం సబెక్టుకు రూ. 600లు చెల్లించాల్సి ఉంటుదన్నారు. మెమోలో విద్యార్థుల పేర్లు, ఏవైనా తప్పులు దొర్లినట్లరుుతే జూలై 20 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్ఐవో తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర ప్రమాదం
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
- ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
- మాక్ డ్రిల్.. పవర్ఫుల్
- IPL 2024: కోల్కతాకే కిరీటం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement