ప్రహ్లాదరావుకు పదోన్నతి | Sakshi
Sakshi News home page

ప్రహ్లాదరావుకు పదోన్నతి

Published Thu, Mar 28 2024 1:25 AM

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రహ్లాదరావు - Sakshi

విజయనగరం పూల్‌బాగ్‌: జిల్లా అటవీశాఖలో విజయనగరం డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎ.ప్రహ్లాదరావుకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఫారెస్ట్‌రేంజ్‌ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు బుధవారం జిల్లా అటవీశాఖాకార్యాయంలో అటవీ సిబ్బంది ఆయనను సత్కరించారు. డీఎఫ్‌ఓ ఎస్‌.వెంకటేష్‌, ఎఫ్‌ఆర్‌ఓ బి. అప్పలరాజు, ఎస్‌ఎస్‌ఓ కేవీఎన్‌ రాజు, ఎఫ్‌బీఓ శ్రీను, రామారావు, తదితరులు ప్రహ్లాదరావును అభినందించారు. ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ కేవీఎన్‌ రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.కార్యక్రమంలో అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement