100 మందికి ఏఎస్సైలుగా పదోన్నతి

16 Sep, 2017 15:42 IST|Sakshi
హైదరాబాద్‌: సైబరాబాద్‌, వికారాబాద్‌, రాచకొండ పరిధిలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుళ్లకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దాదాపు వంద మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏఎస్సై)గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
>
మరిన్ని వార్తలు