అగ్రిగోల్డ్ కేసు మధ్యాహ్నానికి వాయిదా

14 Dec, 2015 12:17 IST|Sakshi

హైదరాబాద్: హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఉదయం హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణకు వచ్చింది. ఆస్తుల వేలానికి సంబంధించి MSTCతో పాటు మరో మూడు కంపెనీలపై అధ్యయనం చేస్తామని కమిటీ సభ్యులు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.

 

మరిన్ని వార్తలు