సనత్‌నగర్‌లో చైనా యువతుల కలకలం

17 Apr, 2020 08:07 IST|Sakshi

సనత్‌నగర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ పోలీసు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు యువతులను సనత్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో చైనా దేశానికి చెందిన ఇద్దరు యువతులు, నాగాలాండ్‌కు చెందిన ఓ యువతి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వారిని క్వారంటైన్‌ కు పంపనున్నట్లు  తెలిపారు.   

మరిన్ని వార్తలు