న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో త్వరలో పెద్ద ఎత్తున బహిరంగ వైఫై హాట్స్పాట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ నగరమంతటా...
మారుతీ కార్ల ధరలు పెంపు..
Dec 04, 2019, 01:37 IST
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే...
'అలాంటి డీఎన్ఏ ఆ పార్టీలకే ఉంది'
Dec 02, 2019, 19:58 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి.. నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి...
చికెన్ బర్గర్ను ఫుల్గా లాగించేసిన కోహ్లి!
Dec 02, 2019, 16:25 IST
మస్త్గా ఉంది.. చూసి ఆగలేకపోయా!
తీవ్ర ఇబ్బందుల్లో ఎంఎస్ ధోని!
Dec 02, 2019, 14:28 IST
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆమ్రపాలి స్కామ్తో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లే...
వినిపించిన ఆ గళం
Dec 02, 2019, 03:46 IST
హైదరాబాద్లో ‘దిశ’ అత్యాచారం, హత్య తర్వాత దేశమంతా అట్టుడికి పోతుంటే ఢిల్లీలో ఒక అమ్మాయి చేతిలో ప్లకార్డ్తో మౌనంగా పార్లమెంట్...
గోపీచంద్ అకాడమీ ప్లేయర్లే ఆడాలా?
Dec 01, 2019, 10:05 IST
న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టు ఎంపికపై డబుల్స్ ప్లేయర్ ప్రజక్తా సావంత్ అసంతప్తి వ్యక్తం చేసింది....
పతాకధారిగా తేజిందర్ పాల్
Dec 01, 2019, 09:53 IST
న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బందానికి పతాకధారిగా షాట్పుట్ క్రీడాకారుడు తేజిందర్ సింగ్ పాల్ తూర్ వ్యవహరించనున్నాడు. గతేడాది...
హాయిగా పడుకుంటే రూ. లక్ష గ్యారెంటీ..
Nov 29, 2019, 16:49 IST
న్యూఢిల్లీ: భారతీయ స్టార్టప్ ఓ వినూత్న కోర్సును ప్రవేశపెట్టింది. సాధారణంగా ఇంటర్న్షిప్ అంటే ఏ ఆర్నెళ్ల కోర్సు అని అనుకుంటారు...
ఏపీలో యూరియా కొరత లేదు : సదానంద గౌడ
Nov 29, 2019, 16:09 IST
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కొరత లేదని, రైతులకు సరఫరా చేయడానికి తగినంత యూరియా సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి డి.వి....
నరేగా బకాయిలు విడుదల చేయండి : విజయసాయిరెడ్డి
Nov 29, 2019, 14:39 IST
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రాష్ట్రానికి రావలసిన రూ.2,246 కోట్ల రూపాయల బకాయిలను...
తేజస్ ఎక్స్ప్రెస్: 20 మంది సిబ్బంది తొలగింపు
Nov 28, 2019, 15:54 IST
న్యూఢిల్లీ: తేజస్ ఎక్స్ప్రెస్కు సేవలందిసున్న ఒక ప్రైవేటు సంస్థకు చెందిన 20 మంది ఉద్యోగులను బుధవారం ఎటువంటి నోటీసులివ్వకుండానే విధుల నుంచి...
కశ్మీర్లో ఉగ్ర కలాపాలు బాగా తగ్గాయి
Nov 27, 2019, 16:01 IST
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని కేంద్ర రక్షణ...
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేష్ చంద్రబాబును...
ప్రకాశం పోలీస్కు మరోసారి అరుదైన గౌరవం
Nov 27, 2019, 08:38 IST
సాక్షి, ఒంగోలు: ప్రకాశం పోలీస్శాఖ మరోమారు స్కాచ్ అవార్డుకు ఎంపికైంది. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డును దక్కించుకుంది. ప్రకాశం జిల్లా...
రైల్వే బోర్డు చైర్మన్తో భేటీ అయిన విజయసాయిరెడ్డి
Nov 26, 2019, 20:00 IST
సాక్షి,న్యూఢిల్లీ : రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్తో ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రైల్భవన్లో భేటీ అయ్యారు....
ట్రాన్స్జెండర్ పట్ల వివక్ష తగదు : విజయసాయిరెడ్డి
Nov 26, 2019, 17:57 IST
న్యూఢిల్లీ : ట్రాన్స్జెండర్ పట్ల సమాజంలో కొనసాగుతున్న వివక్షను రూపుమాపాల్సి ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ (హక్కుల పరిరక్షణ)...
కోట్ల మంది కలిసి ఉండడానికి కారణం అదే : మోదీ
Nov 26, 2019, 12:10 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 130 కోట్ల మంది కలిసి మెలిసి ఉండడానికి రాజ్యాంగమే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు....
ఆర్టీసీ లిక్విడేషన్కు కేంద్రం అనుమతి అవసరం
Nov 26, 2019, 04:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు రవాణా కార్పొరేషన్ లిక్విడేషన్ (ఆస్తుల విక్రయం ద్వారా అప్పుల చెల్లింపు) ప్రక్రియకు రోడ్డు రవాణా కార్పొరేషన్...
'చారిత్రక తీర్పుతో న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది'
Nov 24, 2019, 15:57 IST
న్యూఢిల్లీ : అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన తర్వాత ప్రజలు చూపిన సహనం, నిగ్రహం, పరిపక్వతను పరిశీలిస్తే జాతి...
20 ఏళ్ల తర్వాత... ఈక్వెస్ట్రియన్లో ఒలింపిక్ బెర్త్
సాక్షి, న్యూఢిల్లీ: టీఎస్ఆర్టీసీ కార్మికులకు పీఎఫ్ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ను...
గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక విందు
Nov 23, 2019, 03:43 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు ఢిల్లీలో రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రత్యేక విందు...
'చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం'
Nov 22, 2019, 19:16 IST
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నీలి విప్లవం పథకం కింద సముద్ర జలాల్లో చేపల వేటను ప్రోత్సహించడానికి పలు...
అమెరికాకు నచ్చజెబుతున్నాం
Nov 22, 2019, 12:06 IST
న్యూఢిల్లీ: భారతీయుల నైపుణ్యాన్ని వాడుకోవడం ఇరువురకూ మంచిదని తాము అమెరికాకు నచ్చజెబుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ గురువారం...
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వండి
Nov 22, 2019, 03:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు కేటాయించాల్సిందిగా రైల్వే మంత్రి...