ఏ క్షణంలో కరోనా మహమ్మారి కబలిస్తుందో తెలియని అనిశ్చితి వాతావరణంలో హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వేచి ఉన్న ప్రయాణికులు.