బిజెపికి టీడీపీ కేటాయిస్తున్న సీట్లు- శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలుగా ప్రచారం
బిజెపి అడుగుతున్న సీట్లు-విశాఖ జిల్లాలో రెండు స్ధానాలు విశాఖ నార్త్/ పాడేరు/ చోడవరం లేదా మాడుగుల, తూర్పు గోదావరి జిల్లాలో రెండు స్ధానాలు పి.గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్ధానాలు కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో ఒక స్ధానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి
బిజెపి అడిగిన స్ధానాలలో చోడవరం, మాడుగుల రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి.. ఎనిమిది స్ధానాలలో ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించిన టీడీపీ
చోడవరం లేదా మాడుగుల స్ధానాలు కోరిన బిజెపి...నిన్న ఏకపక్షంగా ఆ స్ధానాలు ప్రకటించిన చంద్రబాబు
పాడేరు అసెంబ్లీ స్ధానాన్ని బిజెపికి కేటాయించిన చంద్రబాబు
రాజమండ్రి స్ధానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుకి కేటాయించి అనపర్తిని బిజెపికి అంటగట్టిన చంద్రబాబు
అనపర్తిలో బిజెపికి అర్బన్ అధ్యక్షుడు కూడా లేడంటున్న బిజెపి నేతలు
విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్డ్ కేటాయించిన చంద్రబాబు
జనసేన నేత పోతిన మహేష్ ఆశలకి గండి కొడుతూ విజయవాడ వెస్ట్ బిజెపికి కేటాయింపు
12:18 PM, మార్చి 19 2024 టీడీపీలో పెనమలూరు సీటు పంచాయతీ
తెరమీదకు కొత్త పేర్లతో మారుతున్న సమీకరణాలు
మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమా, దేవినేని చందు పేర్లు పరిశీలన
ఆలపాటి రాజా తెనాలి సీటు పొత్తులో జనసేనకి కేటాయింపు
దేవినేని ఉమా ఆశిస్తున్న మైలవరం సీటు ఎమ్మెల్యే వసంతకు దాదాపు ఖరారు
గతంలో గన్నవరం సీటు ఆశించిన దేవినేని చందు ఫ్యామిలీ
పెనమలూరు సీటు కోసం బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ ప్రయత్నాలు
రెండు లేదా మూడు రోజుల్లో టికెట్ కేటాయింపు పై క్లారిటీ ఇచ్చే దిశగా అధిష్ఠానం కసరత్తులు
12:05 PM, మార్చి 19 2024 TDP ఎంపీ జాబితా నేడే!
నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
పొత్తులో భాగంగా 17 స్థానాలు తీసుకున్న టీడీపీ
పదికి పైగా స్థానాలకు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
మిగిలిన స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు
బీజేపీ ఎంపీ అభ్యర్థులపై నేడు సాయంత్రానికి రానున్న క్లారిటీ
ఈ నేపథ్యంలో.. తమ జాబితా విడుదలకు సిద్ధమైన టీడీపీ
లిస్టులో.. గుంటూరు - పెమ్మసారి చంద్రశేఖర్
ఒంగోలు - మాగుంట రాఘవ రెడ్డి
నంద్యాల -బైరెడ్డి శబరి
శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం - భరత్
అమలాపురం - గంటి హరీష్
విజయవాడ - కేశినేని చిన్ని
నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్
11:51 AM, మార్చి 19 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ తొలి సభ ప్రొద్దుటూరులో!
ఈ నెల 27 నుండి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
ఇడుపులపాయ నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర
తొలిరోజు కడప ఎంపీ సీటు పరిధిలో పర్యటన.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ
కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల స్టార్ క్యాంపెయినర్లతో(సామాన్య ప్రజలతో) సభ
లక్ష మంది అంచనాతో ప్రొద్దటూరు సభ
రెండో రోజు నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో బస్సు యాత్ర
నంద్యాల పార్లమెంట్లో వివిధ వర్గాలతో ముఖాముఖి, సాయంత్రం అక్కడే బహిరంగ సభ
మూడో రోజు కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో సాగనున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర
కర్నూలు పార్లమెంట్ లో వివిధ వర్గాల ప్రతినిధులు తో ముఖాముఖి, సాయంత్రం బహిరంగ సభ
11:48 AM, మార్చి 19 2024 ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ..
చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయం
మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి ప్లాన్ చేసిన లోకేష్
చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో 1,80,000 మేనిఫెస్టోను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు పోస్ట్ చేసిన లోకేష్
మేనిఫెస్టో పై బీజేపీ గుర్తు మాయం
ఎన్నికల కోడ్ కావడంతో లక్షా 80 వేల మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేయకుండా నిలిపివేసిన పోస్టల్ శాఖ అధికారులు
మంగళగిరి పోస్ట్ ఆఫీస్ లో 23 బస్తాల్లో తెలుగుదేశం మేనిఫెస్టో కాపీలు
ఎన్నికల అధికారులకు సమాచారం ఇస్తా అంటున్న పోస్టల్ శాఖ అధికారులు
11:32 AM, మార్చి 19 2024 గంటా శ్రీనివాస్ సీటు పై కొనసాగుతున్న సందిగ్ధత
భీమిలి టికెట్ కోసం పట్టుబడుతోన్న గంటా
చీపురుపల్లిలో పోటీ చేయాలంటోన్న అధిష్టానం
మూడో జాబితాలో అయినా గంటాకు టికెట్ ఖరారవుతుందా లేదా?
పక్కచూపులు చూస్తోన్న గంటా అనుచరులు
11:23 AM, మార్చి 19 2024 నాదెండ్లతో వంగవీటి రాధా భేటీ
తెనాలి జనసేన ఆఫీస్ లో నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీ
గంటసేపు కొనసాగిన ఇద్దరి సమావేశం
మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాధా
తాజా రాజకీయ పరిస్థితుల పై ఇద్దరి మధ్య భేటీ
రాష్ట్రవ్యాప్తంగా రాధా పర్యటన ఉండేలా చర్చ జరిగినట్లు సమాచారం
11:21 AM, మార్చి 19 2024 మూడు పార్టీల్లో రగులుతున్న కుంపటి
ఇప్పటికే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ
బొజ్జల సుధీర్ రెడ్డిని అంగీకరించిన మిత్రపక్షాలు
టికెట్ కోసం బీజేపీ, జనసేన ఇన్ ఛార్జ్ ల యత్నం
బీజేపీ, జనసేన వేర్వేరుగా ఇంటింటి ప్రచారం
టీడీపీలో అసంతృప్తి లేకుండా చేసుకునే పనిలో సుధీర్
11:18 AM, మార్చి 19 2024 నంద్యాల నందికొట్కూరులో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
టీడీపీ నంద్యాల ఎంపీ రేసులో ఉన్న బైరెడ్డి శబరమ్మ, తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి
ముస్లిం ఓటర్లకు టీడీపీ చీరలు పంచే కార్యక్రమం
హజీనగర్, మారుతినగర్,శాంతి టాకీస్, బైరెడ్డి నగర్ కాలనీలో రంజాన్ తోఫా పేరుతో ఇంటింటికి చీరెలు పంపిణీ చేసిన టీడీపీ కార్యకర్తలు.
చీరెలు పంపిణీలో శబరి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముద్రించి ఉన్న ఫొటోలు,
కోడ్ ఉల్లంఘనను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్సీపీ
10:51 AM, మార్చి 19 2024 ఓట్ల కోసం టీడీపీ కుల రాజకీయం
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం కుల రాజకీయం
ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటి పేర్లు మార్చేస్తున్న చంద్రబాబు నాయుడు
గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి గల్లా రామ చందర్రావు భార్య గల్లా మాధవి ప్రయత్నం
సీటు కోసం ప్రయత్నించేటప్పుడు గల్లా మాధవిగా పరిచయమైన రామ చందర్రావు భార్య
టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు పిడుగురాళ్ల మాధవి గా పేరు మార్చేసిన చంద్రబాబు నాయుడు
టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పిడుగురాళ్ల( గళ్ళ) మాధవిగా పరిచయం
బీసీల ఓట్ల కోసం ఇంటిపేరు పిడుగురాళ్ల తగిలించిన చంద్రబాబు నాయుడు
కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్ల కోసం బ్రాకెట్లో గళ్ళ అని చేర్చిన చంద్రబాబు నాయుడు
మాధవి రెండు ఇంటిపేర్లు పెట్టుకోవటం చూసి షాప్ తింటున్న వెస్ట్ నియోజకవర్గ ప్రజలు
ఓట్ల కోసం ఈ కుల రాజకీయాలు ఏంటని ఆగ్రహం
10:33 AM, మార్చి 19 2024 కుళ్లిపోయిన కొబ్బరి ‘బోండాన్ని’ నమ్మొద్దు
సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబంలో మంచి జరిగింది.
14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క కుటుంబంలో కూడా సంక్షేమం లేదు.
మా ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండని కోరుతున్న వ్యక్తి సీఎం జగన్.
కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన ప్రజలకు సంక్షేమంలో సీఎం జగన్ పెద్దపేట వేశారు.
పేదలకు సీఎం జగన్ అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గం చంద్రబాబు అడ్డుకున్నాడు.
పేదవారిని అరగదొక్కే వ్యక్తి చంద్రబాబు
సెంట్రల్ నియోజకవర్గం లో కుళ్ళిపోయిన కొబ్బరి బోండాన్ని(బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశిస్తూ..) ఎవరు నమ్మొద్దు.
సెంట్రల్ లో పనికిరాని ఈ కొబ్బరి బోండం
ప్రజలను మోసం చేయడానికి బోండా ఉమ ఇక్కడ పోటీ చేస్తున్నాడు
బోండా ఉమకి ఓటు అడిగా అర్హత లేదు
బోండా ఉమకి రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలు చేయటానికి ఎమ్మెల్యే పదవి కావాలి
ప్రజలను బోండా ఉమ భయపెడితే సహించబోము
బోండా ఉమా బెదిరిస్తే ఎవరు భయపడనవసరం లేదు
బోండా ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు
ప్రజలను బెదిరిస్తే బోండా ఉమ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
విజయవాడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు
06:54 AM, మార్చి 19 2024 వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం.. సీఎం జగన్ బస్సుయాత్ర
ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరి
శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్ జగన్
సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర
21 రోజులపాటు ఇచ్ఛాపురం వరకు కొనసాగింపు.. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం
ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవ్వడం కోసం వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరణ.. సాయంత్రం సభకు ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలిరానున్న పార్టీ శ్రేణులు
బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజా క్షేత్రంలోనే ముఖ్యమంత్రి
ఇప్పటికే నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్
175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు
58 నెలల్లో చేసిన మంచిని వివరించనున్న వైఎస్ జగన్
2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. ఇప్పుడు అదే కూటమి మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ప్రజలను అప్రమత్తం చేయనున్న జననేత
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక
06:41 AM, మార్చి 19 2024 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు
వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు నోటీస్ జారీ చేసిన సీఈవో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం
సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ