వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని

14 Mar, 2024 19:23 IST|Sakshi

తాడేపల్లి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని(వెంకట మధుసూదనరావు) వైఎస్సార్‌సీపీలో చేరారు.   ఈలి నాని.. ఈరోజు(గురువారం) వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు ఈలి నానికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.

2009లో తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం(పీఆర్పీ) తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈలి నాని..  ఆపై టీడీపీలో చేరిపోయారు ఈలి నాని. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్‌గా కూడా ఈలి నాని పని చేశారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers