నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజధానికి 1.16 లక్షల ఇటుకలు
Published on Mon, 12/28/2015 - 09:19
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 32 మంది న్యూయార్క్ ఎన్నారైలు 1,16,000 ఇటుకల కొనుగోలుకు విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలుగు లిటరరీ, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ న్యూయార్క్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఓలేటి, డాక్టర్ రాధ ఓలేటిలు ఆదివారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలసి వారి విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు.
#
Tags