ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పదో తరగతి విద్యార్థిని అదృశ్యం
Published on Mon, 09/07/2015 - 16:15
గార్లదిన్నె (అనంతపురం) : పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వసతి గృహం నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో సోమవారం చోటుచేసుకుంది. అపర్ణ అనే పదో తరగతి విద్యార్థిని సోమవారం ఉదయం నుంచి కనిపించకుండాపోవడంతో వసతి గృహం స్పెషల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#
Tags