వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీ ఇసుక డంప్ సీజ్
Published on Mon, 09/07/2015 - 13:31
శాంతిపురం: చిత్తూరు జిల్లాలో భారీ ఇసుక డంప్ను రెవెన్యూ, పోలీసలు సంయుక్తంగా దాడి చేసి సీజ్ చేశారు. ఈ ఘటన జిల్లాలోని శాంతిపురం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని కొలమడుగు, తోపు చేను పరిసరప్రాంతాల్లో 100 ట్రాక్టర్ల ఇసుకను అనుమతులు లేకుండా నిల్వ చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో దాడి చేశారు. అనంతరం డంప్ను సీజ్ చేశారు. ఇసుక విలువ రూ. 3 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
#
Tags