వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
100 మంది విద్యార్థులకు అస్వస్థత
Published on Thu, 07/02/2015 - 12:01
విజయవాడ : మోపిదేవి మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలోని ఆశ్రమ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం జరిగింది. బుధవారం రాత్రి తిన్న భోజనం వికటించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
కాగా పాఠశాల ఆవరణలోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థులకు వాంతులు అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 40 మంది విద్యార్థులకు సెలైన్లు ఎక్కిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ విద్యార్థులను పరామర్శించారు.
#
Tags