చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్
Published on Wed, 07/30/2014 - 08:45
అనంతపురం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పోలీసులు గత అర్థరాత్రి పలు నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోనులతోపాటు రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు కల్యాణదుర్గం పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దాడులు నిర్వహించారు.
#
Tags