అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం..
Published on Tue, 07/14/2020 - 19:51
సాక్షి, కర్నూలు: శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం రేపుతుంది. శ్రీశైలంలో ఒక్కరోజే 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం దేవస్థానం వైద్యశాల వైద్యుడితో పాటు, ముగ్గురి సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. శ్రీశైలం మండలం లో ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలో వారంపాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఒకేరోజు 13 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో ఆలయ ఉద్యోగులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#
Tags