వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
1500 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
Published on Mon, 02/16/2015 - 13:50
ఎడ్లపాడు(గుంటూరు): అక్రమంగా తరలిస్తున్న 1500 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఒంగోలు నుంచి గుంటూరుకు ఐదు లారీల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బోయపాలెం గ్రామం వద్ద లారీలను స్వాధీనం చేసుకున్నారు.
ఐదు లారీల్లో సుమారుగా 1500 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, ముగ్గురు లారీ డ్రైవర్లు తప్పించుకోని పోగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.
#
Tags