ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేటకు వెళ్లి ఇద్దరి మృతి
Published on Thu, 08/20/2015 - 09:00
రేచర్ల: ప్రకాశం జిల్లాలో కుందేళ్లను వేటాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని రేచర్ల మండలంలో గురువారం వేకువ జామున వెలుగులోకి వచ్చింది. మండలంలోని అరవీటికోట గ్రామానికి చెందిన రసూల్(35), రంగనాయకులు(25) బుధవారం అర్ధరాత్రి తర్వాత కుందేళ్లను వేటాడేందుకు పొలాల్లోకి వెళ్లారు. దీంతో పొలాల్లో ఉన్న విద్యుత్ వైర్లు తగలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
#
Tags