జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖ జిల్లాలో విషాదం
Published on Sat, 07/15/2017 - 15:36
పాయకరావుపేట: విశాఖ జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. నిర్మాణంలో ఉన్న నూతన భవనంలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందారు. ఈ సంఘటన పాయకరావుపేట మండలం పి.ఎల్ పురం గ్రామంలో శనివారం వెలుగుచూసింది.
గ్రామంలోని ఓ నూతన భవనంలో కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వేలంపాటవాసులుగా గుర్తించారు.
#
Tags