నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అతి వేగం ప్రాణాల మీదకు తెచ్చింది
Published on Sun, 07/26/2015 - 18:51
ప్రకాశం (దర్శి): ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారును నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన షేక్ మస్తాన్ బాబు, కారును అతివేగంగా నడిపి రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టాడు. దీంతో మస్తాన్ బాబుతో పాటు, కారులో ఉన్న సుభానీ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
#
Tags