అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెళ్లి బస్సు బోల్తా: 25 మందికి గాయాలు
Published on Sun, 11/22/2015 - 10:11
జమ్మలమడుగు : పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో సుమారు 25 మందికి గాయాలు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు సమీపంలోని ఎత్తులేటికట్ట వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పెద్దమొడియం మండలం పెద్ద పసుపుల గ్రామం నుంచి పెళ్లికూతురు తరఫువారు సుమారు 60 మంది బస్సులో పులివెందులకు బయల్దేరారు.
ఈ బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ఎత్తులేటికట్ట వద్ద బోల్తా పడింది. 25 మందికి గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పెళ్లి కుమార్తెతో ఉన్న బస్సు గంట ముందే బయల్దేరి వెళ్లింది.
#
Tags