Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బస్సుబోల్తా 30మందికి గాయాలు
Published on Thu, 05/07/2015 - 06:23
శ్రీకాకుళం: ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ప్రైవేట్ వాహనాలని ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు జంక్షన్ వద్ద అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.
క్షతగాత్రులను రిమ్స్ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#
Tags