తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు
Published on Fri, 09/20/2013 - 08:27
కొహెడ మండలం శనిగరం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు - డీసీఎం వ్యాన్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో డ్రైవర్ సహ ముగ్గురు ట్రైనీ కానిస్టేబుల్స్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags