ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
Published on Wed, 10/07/2015 - 11:45
రాజంపేట: వేగంగా వెళ్తున్న స్కార్పియో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో స్కార్పియోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్జిల్లా రాజంపేట మండలం రామాపురం వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలానికి చెందిన క్రిష్ణయ్య కుటుంబ సభ్యులు వాహనంలో తిరుమలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
#
Tags