నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
580 పైరసీ డీవీడీలు స్వాధీనం
Published on Tue, 08/18/2015 - 18:10
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నుంచి 580 పైరసీ డీవీడీలు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి, శ్రీమంతుడు, ధనలక్ష్మి తలుపుతడితే, సినిమా చూపిస్త మావ లాంటి తెలుగు సినిమాలకు సంబంధించిన డీవీడీలు సదరు వ్యక్తి వద్ద ఉన్నాయి.
విజయవాడలోని కుమ్మరవీధికి చెందిన సురేష్ బాబు చెన్నై నుంచి పైరసీ డీవీడీలు తీసుకొస్తుండగా కొత్తపేట వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. సురేష్పై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.
#
Tags