ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లారీ - బస్సు ఢీ: ఆరుగురికి గాయాలు
Published on Thu, 01/29/2015 - 12:22
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం నుంచి హిందూపురం వెళ్తున్న బస్సు ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 6 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు హిందుపురం డిపోకు చెందినది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#
Tags