ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెప్టిక్ ట్యాంక్లో పడి బాలుడు మృతి
Published on Sat, 11/09/2013 - 14:37
హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్లో విషాదం జరిగింది. తెరిచివున్న సెఫ్టిక్ ట్యాంక్లో పడి ఓ బాలుడు శనివారం మృతి చెందాడు. హుడా కాంప్లెక్స్ ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సెప్టిక్ ట్యాంక్ ఎవరు వాడకపోవటంతో పాడుబడిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన ప్రేమ్ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.
బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. సెప్టిక్ ట్యాంక్పై మూత ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రేమ్ ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#
Tags