నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సముద్రంలో బాలుడు గల్లంతు
Published on Sun, 05/31/2015 - 14:21
తూర్పుగోదావరి: కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామం పక్కనే ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లిన పిక్కి రాము(8) అనే బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.
#
Tags