వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
న్యూట్రిన్ ఫ్యాక్టరీపై పట్టు రావాలి
Published on Wed, 04/15/2015 - 02:51
చిత్తూరు (అర్బన్) : చిత్తూరులోని న్యూట్రిన్ ఫ్యాక్టరీలో వైఎస్సార్టీయూసీకి పట్టురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవికి సూచించారు. సోమవారం హైదరాబాద్లో జగన్మోహన్రెడ్డిని ఆమె కలిశారు. తనతో న్యూట్రిన్ ఫ్యాక్టరీ గురించి జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా చర్చించారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారని చెప్పారు.
#
Tags