అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఫైర్ ఆఫీసర్
Published on Thu, 03/31/2016 - 17:51
పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా) : పిడుగురాళ్ల ఫైర్ ఆఫీసులో ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ శివశంకర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పిడుగురాళ్లలో ఇటీవల ఓ అగ్ని ప్రమాదంలో నరేంద్ర అనే వ్యక్తికి చెందిన దుకాణం తగలబడిపోయింది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కోసం ఫైర్ ఆఫీసర్ దగ్గరకు వెళితే ఆయన రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నరేంద్ర ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫైర్ ఆఫీసర్ శివశంకర్ బాధితుడి నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా పథకం ప్రకారం గురువారం పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags