రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు
Published on Tue, 07/11/2017 - 12:40
అమరావతి: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో అవినీతి నిరోదక శాఖ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆముదాలవలస, తోటవాడలోగల బీసీ హాస్టళ్లు, పిఠాపురంలో ఉన్నటువంటి బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా తోటవాడ హాస్టల్లో 62 మందికి 18 మంది విద్యార్థులు, ఆముదాలవలసలో 89 మందికి 36 మంది విద్యార్థులే హాజరైనట్లు గుర్తించారు.
#
Tags