రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
Published on Wed, 12/09/2015 - 09:34
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న భారతి ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్లోని ఆమె బంధువుల నివాసాలపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. వారి నివాసాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. కోటి విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే బంగారం, వెండి ఆభరణాలతోపాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భారతికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు.
#
Tags