amp pages | Sakshi

కార్మికుల బతుకులు ఆగం

Published on Mon, 12/09/2013 - 04:50

చిట్యాల, న్యూస్‌లైన్: చిట్యాల శివారులోని ఐడీఈఎల్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజాము న జరిగిన ప్రమాదానికి రియాక్టర్లలో ఉష్ణోగ్రత పెరగడమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పరిశ్రమలోని డైయింగ్ ప్లాంట్ యూనిట్‌లో పీఈటీఈఎన్(పెంటా ఎరిత్రాటాల్ ట్రై నైట్రేట్) అనే పేలుడు పదార్థం తయారవుతుంది. దీనిని డిటోనేటర్లలోని ఫ్యూజులో పేలుడు కోసం వాడతారు. ఈ పదార్థాన్ని ద్రవరూపం నుంచి ఘనరూపంలోకి రెండు రియాక్టర్ల ద్వారా మారుస్తారు. మార్చే సమయంలో రియాక్టర్లలో తగినంత ఉష్ణోగ్రత ఉండాలి. కానీ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన సమయంలో రియాక్టర్లలో నిర్ణీత ఉష్ణోగ్రత దాటిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పేలుడు సంభవించినట్టు పలువురు కార్మికులు చెబుతున్నారు.
 పరిహారం చెల్లించాలని రాస్తారోకో
 ప్రమాదంలో మృతిచెందిన శ్రీను కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు, వివిధ పార్టీల నాయకులు చిట్యాల-రామన్నపేట రోడ్డుపై రాస్తారోకో చేశారు. సుమారు మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. మృతుని కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నాయకు లు డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇచ్చేం దుకు పరిశ్రమ యజమాన్యం ఒప్పుకోవడంతో వారు ఆందోళన విరమించారు.
 పలువురి సందర్శన
 సంఘటనా స్థలాన్ని భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, ఫోరెన్సిక్ నిపుణురాలు శారద, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశ్రమ డెరైక్టర్ శ్రీనివాస్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన వారిలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూనె వెంకటస్వామి, టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, రేగెట్టె మల్లికార్జున్‌రెడ్డి, పాటి నర్సిరెడ్డి, గొదుమగడ్డ జలెందర్‌రెడ్డి, నారబోయిన శ్రీనివాస్, కూనూరు సంజయ్‌దాస్‌గౌడ్, చికిలంమెట్ల అశోక్, గోశిక వెంకటేశం తదితరులు ఉన్నారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)