రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
Published on Tue, 06/13/2017 - 05:37
బొబ్బిలి రూరల్: ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తçప్పవని జేఎన్టీయూకే వీసీ వీఎస్ఎస్ కుమార్ హెచ్చరించారు. సోమవారం కోమటపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తమ పరిధిలో 261ప్రైవేటు కళాశాలలు, 3 అనుబంధ కళాశాలలు ఉన్నాయని, వీటిలో 55వేల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, నిబంధనలు పాటించని అంటే ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాసులు లేని కళాశాలలపై చర్యలు చేపడతామన్నారు. ఆన్లైన్లో ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల మంచి ప్రయోజనం చేకూరిందని చెప్పారు. ఈ ఏడాది సైబర్, బీడీఏ కోర్సులు ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.
#
Tags