వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్
Published on Sat, 06/14/2014 - 10:14
తిరుమల : సినీనటుడు నాగార్జున, ఆయన సతీమణి అమల శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం నాగార్జున విలేకర్లతో మాట్లాడుతూ 'మనం' చిత్రం విజయం సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వచ్చానట్లు తెలిపారు. మనం సినిమా తరువాత ఇంకా ఏ సినిమాకు సంతకం చేయలేదని.. మంచి కధ వస్తే అప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు. మరో హీరో శ్రీకాంత్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
#
Tags