వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఐ దూషించాడని..
Published on Tue, 10/27/2015 - 18:10
రాజమండ్రి రూరల్(తూర్పుగోదావరి): బొమ్మూరు సీఐ కనకారావు దూషించాడని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గిరిజా చంద్రశేఖర్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసు విషయమై సీఐ, చంద్రశేఖర్ను స్టేషన్కు పిలిపించి బండబూతులు తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. బాధితుడు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags