నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహ త్యాయత్నం
Published on Sat, 02/13/2016 - 04:00
నార్పల : నార్పలకు చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ రహింబీ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. అగ్రిగోల్డ్ ఏజెంట్గా వ్యవహరించిన ఆమె పలువురి నుంచి డిపాజిట్లు సేకరించారు. ప్రస్తుతం ఆ సంస్థ వివాదాలు, కోర్టు కేసుల్లో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ కొందరు పాలసీదారులు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దీంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా బంధువులు గమనించి వెంటనే ఆమెను 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు.
#
Tags