బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీజేపీ ఎందుకు మాట్లాడలేదు: శోభా ఓఝా
Published on Mon, 06/08/2015 - 17:08
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటుకు నోటు వైఖరిపై భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శోభా ఓఝా ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఆ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ విచారణ ప్రారంభం కావడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పలేదని ఆమె మండిపడ్డారు.
#
Tags