వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ విద్యుత్ ఏడీఈ
Published on Tue, 07/11/2017 - 03:16
సాక్షి, అమరావతి/నంద్యాల/ఆళ్లగడ్డ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారనే సమాచారంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ (ఏడీఈృ ఎలక్ట్రికల్) మద్దెల నాగరాజు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు పెద్దఎత్తున దాడులు నిర్వ హించారు. అక్రమాస్తులు కూడబెట్టినట్టు సోదాల్లో తేలిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ ఆర్పీ ఠాకూర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు, నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లోని ఏడీఈ, ఆయన బంధువులు, సన్నిహి తుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు డీజీ పేర్కొన్నారు.. ఈ దాడుల్లో రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. నాగరాజు స్నేహితులైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ముఖ్య అనుచరులు, కోటకందుకూరు గ్రామ సర్పంచ్ రామ్మోహన్రెడ్డి, పట్టణానికి చెందిన రాముయాదవ్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.
కర్నూలు, నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లోని ఏడీఈ, ఆయన బంధువులు, సన్నిహి తుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు డీజీ పేర్కొన్నారు.. ఈ దాడుల్లో రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. నాగరాజు స్నేహితులైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ముఖ్య అనుచరులు, కోటకందుకూరు గ్రామ సర్పంచ్ రామ్మోహన్రెడ్డి, పట్టణానికి చెందిన రాముయాదవ్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.
#
Tags