చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబుపై రాజధాని రైతుల ఆగ్రహం
Published on Wed, 05/30/2018 - 11:38
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఏపీ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం ఇచ్చే చెక్కుల కోసం రైతులు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు.
మూడేళ్ల క్రితమే భూములిచ్చిన రైతులకు మే 1 కల్లా చెక్కులు చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు చెక్కులు ఇవ్వలేదు . దీంతో రైతులు తీవ్ర అసహనానికి గురవతున్నారు. భూములు తీసుకునేటప్పుడు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఇలా అయితే ఎలా బతకాలని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
#
Tags