ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ గవర్నర్తో అమెరికా కాన్సుల్ ప్రతినిధుల భేటీ
Published on Wed, 10/16/2019 - 14:36
సాక్షి, విజయవాడ : గవర్నర్ బిశ్వభూషణ్ను అమెరికా కాన్సుల్ ప్రతినిధులు బుధవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ బృందంలో అమెరికా కాన్సుల్ జనరల్ రీఫ్మెన్, ఇతర సభ్యులు ఉన్నారు. ఇరు దేశాల్లోని గవర్నర్ వ్యవస్థలపై కాన్సుల్ సభ్యులు, గవర్నర్ ఆసక్తికర చర్చ కొనసాగింది. అమెరికాలోని గవర్నర్ వ్యవస్థకు ఇక్కడికి పోలిక లేదని తెలిపిన గవర్నర్ బిశ్వభూషన్.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన రీతిలో సహకరించాలని కాన్సుల్ సభ్యులకు సూచించారు. తమ పరిధిలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఒడిషా కూడా ఉన్నాయని కాన్సుల్ జనరల్ గవర్నర్కు వివరించారు.
#
Tags