నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం'
Published on Wed, 05/13/2020 - 11:19
సాక్షి, వైఎస్సార్ : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలో పర్యటించిన ఆయన పాత కడప మున్సిపల్ హైస్కూల్లో రైతులకు విత్తనాలు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు సాంబటూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కరోనా నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేదుకు ఈ నెల 15న రైతు భరోసా పంపీణీ చేపడతామన్నారు. అలాగే మే18 నుంచి వేరుశనగ విత్తనాలను కూడా పంపీణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.
#
Tags